- Step 1
చేప ముక్కలను పసుపు ఉప్పు వేసి శుబ్రం చేసి పెట్టుకోవాలి.
- Step 2
స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడి అయిన తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి.
- Step 3
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక టమాట ముక్కలు వేసి చిన్నమంటపై మగ్గనివ్వాలి.
- Step 4
టమాటాలు మగ్గిన తరువాత చింతచిగురు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
- Step 1
చింతచిగురు వేగాక, చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాలపాటు ఉడకనివ్వాలి..
- Step 1
కూర ఉడికిన తరువాత గరం మసాల కొత్తిమీర వేసి 5 నిమిషాల ఉడకనివ్వాలి.
- Step 1
రుచికరమైన చింతచిగురు చేపల కూల రెడీ టు సర్వ్.